28, మార్చి 2010, ఆదివారం

చెన్నై పై రాజస్థాన్ రాయల్స్ విజయం

రాజస్థాన్ రాయల్స్ ఐ.పి.యల్లొ వరుసగా నాలుగవ మ్యచ్ గెలిచి పుంజుకుంది.ఈ రోజు చెన్నైతో జరిగిన మ్యచ్ లో 17 పరుగుల తేడాతో గెలిచింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 20 ఒవర్లలో 177 పరుగులు  చెసింది. ఓపనర్లు  లుంబ్ 16 బంతుల్లో 30 పరుగులు నామన్ ఒజా 49 బంతుల్లో 6 పోర్లు 5 సిక్స్ లతో 80 పరుగులు చెసి టాప్ స్కొరర్ గా నిలిచాడు.తరువాత బ్యాటింగ్ చెసిన చెన్నై ఆరంభంలో బాగా ఆడినా క్రమంగా వికెట్లు  కోల్పోయీ నిర్ణిత 20 ఒవర్లలో 160  పరుగులు చెసి ఓటమి చెవి చుసింది.చెన్నై జట్టులో హెడేన్ 42 పరుగులు,మోర్కెల్ 28 పరుగులు చెసారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి