16, మార్చి 2010, మంగళవారం
బెంగుళూరు సూపర్ విక్టరి
ఐ.పే.యల్ టోర్నిలో ఈరోజు కింగ్స్ 11 పంజాబ్, బెంగుళూరు జట్ల మధ్య జరిగిన మ్యచ్చులో బెంగుళూరు జట్టు 8 విక్కెట్ల తేడాతో పంజాబ్ ను ఓడించింది.మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 203 పరుగులు చేసి 3 విక్కేట్లను కోల్పోయింది. రవి బోపర 77 పరుగులు,బిస్ల 75 పరుగులు చేసారు.తర్వాత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 2 విక్కెట్లను మాత్రమే కోల్పోయీ విజయం సాధించిది. మనిష పాండే 38 పరుగులు, కలిస్ 89 పరుగులు,ఉతప్ప 51 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి