18, మార్చి 2010, గురువారం

బెంగుళూరు మరో విజయం

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు  ఐ.పే.ఎల్లో వరుసగా రెండవ బారీ విజయాన్ని అందుకుంది. రాజస్థాన్  రాయల్స్ జట్టు వరుసగా మూడవ మ్యచ్చులో ఓటమి చెవిచూసింది.మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ బెంగుళూరు బౌలర్ల ధాటికి 92 పరుగులకే కుప్పకూలింది. యూసఫ్ పటాన్ అత్యధికంగా 26 పరుగులు చేసాడు.ప్రవీణ్ కుమార్,అనిల్ కుంబ్లే చెరో 3 విక్కెట్లు కలిస్ 2 విక్కెట్లు తీసారు.93 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చెప్పట్టినా బెంగుళూరు విక్కెట్లేమి కోల్పోకుండా అలవోకగా విజయం సాధించింది.మనీష్ పాండే 42  పరుగులు కలిస్ 44 పరుగులు చేసి నాట్ అవుట్ తో  నిలిచారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి