
పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న పంజాబ్ కోల్కతకు షాక్ ఇచ్చింది.మొదట బ్యాటింగ్ చెసిన నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కొర్ సాదించింది. ఓపనర్లు గంగూలీ 36 పరుగులు,గేల్ 42 బంతుల్లో 8 సిక్సర్లు 6 పొర్లతో 88 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నైట్ రైడర్స్ భారీ స్కొర్ సాదించింది.తరువాత బ్యాటింగ్ చెసిన పంజాబ్ ఆరంభం నుంచె బౌలర్లపై ఎదురుదాడి చెసింది.ఓపనర్ జయవర్దనె 59 బంతుల్లో 3 సిక్సర్లు 14 పొర్లతో 110 పరుగులు చెసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర వహించాడు.ఆతనికి తోడుగా సంగక్కర, చివరిలో యువరాజ్ అండగా నిలబడటంతో పంజాబ్ 18.2 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో ఆలవోకగా గెలిచింది.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి