21, మార్చి 2010, ఆదివారం
దెక్కన్ చార్జర్స్ హ్యట్రిక్ విజయం
దెక్కన్ చార్జర్స్ డిల్లితో జరిగిన మ్యచ్ లో గెలవటం ద్వార ఐ.పి.యల్లో హ్యట్రిక్ విజయాలను సొంతం చెసుకోంది.మొదట బ్యాటింగ్ చెసిన హైదరబాద్ నిర్ణిత 20 ఒవర్లలో 6 విక్కెట్ల నస్టానికి 171 పరుగులు చెసింది.రొహిత్ శర్మ 45 పరుగులు సైమండ్స్ 35 పరుగులు చెసారు. పరుగుల విజయ లక్స్యంతో బరిలొకి దిగిన డిల్లి విజయనికి 10 పరుగుల దురంలో నిలిచింది.9 విక్కెట్ల నస్టానికి 161 పరుగులు మాత్రమె చెసింది.డిల్లి జట్టులో వార్నర్ 57 పరుగులు,దినెష్ కార్తిక్ 46 పరుగులు చెసారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

nice update Manohar
రిప్లయితొలగించండి