
పాయిట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబై మరో ఘనవిజయం ఖాతలో వెసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బెంగుళుర్ తో జరిగిన మ్యచ్ లో 57 పరుగుల తేడాతో విజయం సాదించింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళుర్ ఆరంభం నుంచె వికెట్లు కోల్పోతూ ఓటమి పాలు అయ్యింది.ముంబై బౌలర్లు కట్టు దిట్టంగా బౌలింగ్ చెయడంతో బెంగుళుర్ ఏ దశలోను ప్రతిఘటించలేదు. 20 ఓవర్లలో 9 వికెట్లు నస్టానికి 134 పరుగులు చెసి ఓటమి చెవిచూసింది కొహ్లి 37 పరుగులు చెసి టాప్ స్కొరర్ గా నిలిచాడు. మొదట బ్యాటింగ్ చెసిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నస్టానికి 192 పరుగుల భారీ స్కొర్ సాదించింది.మెక్ లరెన్ 40 పరుగులు, అంబటి రాయుడు 46 పరుగులు,పొలార్డ్ 20 పరుగులు చివర్లో డుమిని 42 పరుగులు వేగంగా చెయడంతో ముంబై భారీ సాదించింది.ఈ విజయంతో ముంబైకి 13 మ్యచ్ లలో 10 వ విజయం కాగ బెంగుళుర్ కి 14 మ్యచ్ లలో 7వ ఓటమి.

I pity on you, what for this information is.
రిప్లయితొలగించండిIPL is a big fraud and a big business.