
ఐ.పి.యల్లో డిల్లీ పై గెలిచి పంజాబ్ హ్యట్రిక్ విజయాలను నమోదు చెసింది.మొదట బ్యాటింగ్ చెసిన డిల్లీని పంజాబ్ స్వల్ప స్కొరుకు కట్టడి చెసింది డిల్లీ జట్టులో గంభీర్ 26 పరుగులు .మన్ హస్ 26 పరుగులు చెసరు.పటాన్ 3 వికెట్లు చావ్లా 2 వికెట్లు తీసారు.స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 3 వికెట్ల కోల్పోయి విజయం సాదించింది.జయవర్దనె 38 పరుగులు సంగక్కర 33 పరుగులు యువరాజ్ 21{నాట్ ఔట్] పరుగులు చెసారు . డిల్లీకి ఇది వరుసగా రెండవ ఓటమి.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి